ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గోవా గవర్నర్ సమావేశం

Posted On: 04 AUG 2025 5:04PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ఎక్స్‌లో పీఎంఓ హ్యాండిల్ చేసిన పోస్టు:
‘‘
గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రధానమంత్రి @narendramodiతో సమావేశమయ్యారు.’’


(Release ID: 2152183)