ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

Posted On: 21 JUL 2025 6:21PM by PIB Hyderabad

కేరళ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వీఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"కేరళ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వీఎస్ అచ్యుతానందన్ గారి మరణం బాధాకరంఆయన తన జీవితాన్ని చాలా సంవత్సరాలపాటు ప్రజాసేవకుకేరళ పురోగతికీ అంకితం చేశారుమేమిద్దరం మా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమయంలో మా మధ్య జరిగిన సంభాషణలు నాకింకా గుర్తున్నాయిఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికిమద్దతుదారులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా."


(Release ID: 2146638) Visitor Counter : 2