ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో మిజోరం ముఖ్యమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
14 JUL 2025 4:48PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మిజోరం ముఖ్యమంత్రి శ్రీ లాల్దుహోమా న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మిజోరం ముఖ్యమంత్రి శ్రీ లాల్దుహోమా (@Lal_Duhoma) సమావేశమయ్యారు.
@CMOMizoram’’
***
(రిలీజ్ ఐడి: 2144578)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam