ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో మిజోరం ముఖ్యమంత్రి భేటీ

Posted On: 14 JUL 2025 4:48PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో మిజోరం ముఖ్యమంత్రి శ్రీ లాల్‌దుహోమా న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:

‘‘ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో మిజోరం ముఖ్యమంత్రి శ్రీ లాల్‌దుహోమా (@Lal_Duhoma) సమావేశమయ్యారు.

@CMOMizoram’’

 

***


(Release ID: 2144578)