ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో అస్సాం ముఖ్యమంత్రి భేటీ

Posted On: 19 APR 2025 12:55PM by PIB Hyderabad

అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ ఈ రోజు దిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ  ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు


(Release ID: 2122970)