ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ఛత్తీస్గఢ్ గవర్నర్ సమావేశం
Posted On:
03 FEB 2025 5:46PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఛత్తీస్గఢ్ గవర్నర్ శ్రీ రమేన్ డేకా ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం హేండిల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశంలో ఇలా పేర్కొంది:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ @narendramodiతో ఛత్తీస్గఢ్ గవర్నర్ శ్రీ రమేన్ డేకా సమావేశమయ్యారు.
@GovernorCG’’
(Release ID: 2099330)
Visitor Counter : 13