చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 22 JAN 2025 5:31PM by PIB Hyderabad

భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని వినియోగించి.. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపు అనంతరం భారత రాష్ట్రపతి కింది వారిని హైకోర్టుల అదనపు న్యాయమూర్తులుగా నియమించారు 

క్ర.సం.

పేరు

వివరాలు

  1.  

శ్రీమతి రేణుకా యారాన్యాయాధికారి

తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

  1.  

శ్రీ నర్సింగరావు నందికొండన్యాయాధికారి

  1.  

శ్రీమతి తిరుమలా దేవి ఈద అలియాస్ తిరుపతమ్మకెన్యాయాధికారి

  1.  

శ్రీ మధుసూదన రావు బొబ్బిలి రామయ్యన్యాయాధికారి

  1.  

శ్రీ అవధానం హరిహరనాథ శర్మన్యాయాధికారి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

  1.  

డాక్టర్ యడవల్లి లక్ష్మణరావున్యాయాధికారి

 

****


(రిలీజ్ ఐడి: 2095357) సందర్శకుల సూచీ సంఖ్య : : 61
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी