ప్రధాన మంత్రి కార్యాలయం
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
प्रविष्टि तिथि:
15 DEC 2024 9:32AM by PIB Hyderabad
ఈ రోజు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రతతో పాటు అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని సాధించేందుకు శ్రీ పటేల్ వ్యక్తిత్వం, ఆయన కృషి ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
‘‘ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు వేల నమస్సులు. దేశ ఐక్యత, సమగ్రతతో పాటు వికసిత భారత్ సంకల్పాన్ని సాధించడంలో ఆయన వ్యక్తిత్వం, కర్తవ్య దీక్ష ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి’ అని ఎక్స్ లో శ్రీ మోదీ పోస్ట్ చేశారు
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2084678)
आगंतुक पटल : 80
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam