ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన త్రిపుర ముఖ్యమంత్రి

Posted On: 27 JUN 2024 4:04PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ మాణిక్ సాహా ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం (పిఎంఒ) ఎక్స్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ @DrManikSaha2 సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

 

***

DS/SR



(Release ID: 2029234) Visitor Counter : 13