ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన కార్యదర్శుల సమావేశం లో పాలుపంచుకొన్న ప్రధానమంత్రి
Posted On:
29 DEC 2023 10:48PM by PIB Hyderabad
గత రెండు రోజుల లో జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘గత రెండు రోజుల లో, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగగా అందులో నేను పాలుపంచుకొన్నాను. మేం విధాన పరమైన అనేక అంశాల పై ఫలప్రదమైనటువంటి చర్చోపచర్చల ను జరిపాం. అంతేకాకుండా, పౌరులు అందరి కి మెరుగైన సేవ లు మరియు సుపరిపాలన అందేటట్టు గా పూచీ పడడానికి ఉన్న మార్గాల ను గురించి కూడా మేం చర్చించాం.’’ అని తెలియ జేశారు.
(Release ID: 1992267)
Visitor Counter : 100
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam