ఆయుష్
azadi ka amrit mahotsav

కోల్‌కతాలో హోమియోపతి సదస్సును ప్రారంభించిన ఆయుష్ శాఖ సహాయ మంత్రి

प्रविष्टि तिथि: 05 OCT 2023 5:41PM by PIB Hyderabad

సర్వజ్ఞయ స్వాస్థ్య” సాధించే లక్ష్యంతో  రోజు కోల్కతాలో హోమియోపతిపై కేంద్ర ఆయుష్ మరియు స్త్రీ శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్రభాయ్ ముంజపరా ఒక సదస్సును ప్రారంభించారుహోమియోపతి చికిత్సఆరోగ్యంఆరోగ్య అభివృద్ది మరియు వ్యాధుల నివారణకు హోమియోపతిని ప్రధాన ఎంపికగా మార్చడానికి గాను హోమియోపతిపై ఈ సదస్సు నిర్వహించారు.   ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఏప్రిల్ 10 డాక్టర్ శామ్యూల్ హానెమాన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు ఏడాది వేడుకను ఒకరోజు లేదా ఒకే చోట కాకుండా దేశ వ్యాప్తంగా నాలుగు జోన్లలో నిర్వహించాలని నిర్ణయించారుసదస్సును ప్రారంభించిన సందర్భంగా డాముంజపరా హోమియోపతి యొక్క క్లినికల్ ప్రభావాలను మరియు పరిశోధనలో చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారుఆయుష్లోని అన్ని వ్యవస్థల్లో గొప్ప ప్రగతిని సాధిస్తున్నామని చెప్పారుఆయుష్ మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధిమానవ వనరుల అభివృద్ధిడ్రగ్ డెవలప్మెంట్ మరియు పరిశోధన మరియు ఉత్తమ అభ్యాసాల ఆధారంగా ఆయుష్ వనరులను సృష్టిస్తోందని ఆయన తెలియజేశారుక్లినికల్ మరియు రీసెర్చ్ సాక్ష్యాలను క్రోడీకరించడం ద్వారా హోమియోపతికి అనుకూలంగా ఉన్న సాక్ష్యాలను ప్రపంచం ముందు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి అన్నారుభారతదేశంలో హోమియోపతి రాజధాని ప్రావిన్స్ పశ్చిమ బెంగాల్ఇక్కడ నుండి వ్యవస్థ అభివృద్ధి చెందింది మరియు దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించిందిఅన్ని చికిత్సలు మరియు విధానాలు అధిక-నాణ్యతసాక్ష్యం-ఆధారిత పారామితులపై ఆధారపడి ఉన్నాయని నిర్ధారించడానికి దృఢ నిబద్ధతతో హోమియోపతి విద్యఅభ్యాసం మరియు పరిశోధనలలో భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని సాధించేందుకు  ప్రయత్నం మార్గం సుగమం చేస్తుంది.

                                                                        ***


(रिलीज़ आईडी: 1964881) आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी