మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి మాతృ వందన యోజన లబ్ధిదారులు
Posted On:
09 AUG 2023 4:04PM by PIB Hyderabad
గత మూడు సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పిఎంఎంవివై) కింద ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులు, పథకం కింద ప్రయోజనం అందుకున్న లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి.
2020-21
|
2021-22
|
నమోదైన లబ్ధిదారులు
|
మాతృత్వ ప్రయోజనం అందుకున్న లబ్ధిదారులు
|
నమోదైన లబ్ధిదారులు
|
మాతృత్వ ప్రయోజనం అందుకున్న లబ్ధిదారులు
|
64,07,657
|
45,19,454
|
51,44,981
|
32,91,186
|
మిషన్ శక్తి కింద సమాజంలోని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన గర్భిణీ మహిళలు, బాలింతలకు పిఎంఎంవివైలో కవరేజి కల్పిస్తున్నారు. పిఎంఎంవివైకి చేసిన కేటాయింపులు పిఎంఎంవివై కింద లక్షిత బృందాల్లోని లబ్ధిదారులందరికీ సరిపోవిగా ఉన్నాయి. పిఎంఎంవివై పథకానికి కేటాయింపు 2023-24 సవరించిన బడ్జెట్ అంచనాల (బిఇ) ప్రకారం రూ.2067.86 కోట్లుంది.
మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందచేశారు.
***
(Release ID: 1947369)