గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పొందిన ప్రజల సంఖ్య

प्रविष्टि तिथि: 25 JUL 2023 2:27PM by PIB Hyderabad

మహాత్మాగాంధీ నరేగా పథకం డిమాండ్-ఆధారిత పథకం, నమోదిత కుటుంబాలు ఈ పథకం నిబంధనల ప్రకారం పని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

2020-21 ఆర్థిక సంవత్సరం వరకు, 18-30 సంవత్సరాల వయస్సు గల వాళ్లు 2.95 కోట్ల మంది పేరు నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 3.06 కోట్ల మందికి పెరిగింది.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ రోజు లోక్‌సభలో ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపారు.

****


(रिलीज़ आईडी: 1942453) आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Manipuri , Tamil