ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

భారతదేశాన్ని టాప్ సూపర్‌కంప్యూటింగ్ లీగ్‌లో నిలిపిన ఏఐ సూపర్ కంప్యూటర్ 'ఐరావత్'


టాప్ 500 సూపర్‌కంప్యూటింగ్ జాబితాలో 75వ స్థానంలో ‘ఐరావత్’

Posted On: 24 MAY 2023 5:04PM by PIB Hyderabad

పూణేలోని  సి-డీఏసీ లో ఏర్పాటు చేసిన  ఏఐ సూపర్ కంప్యూటర్  ‘ఐరావత్’ ప్రపంచంలో 75 స్థానంలో నిలిచిందిఇది నిన్న జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ సూపర్కంప్యూటింగ్  కాన్ఫరెన్స్ (ఐ.ఎస్.సి 2023)లో టాప్ 500 గ్లోబల్ సూపర్కంప్యూటింగ్ జాబితా యొక్క 61 ఎడిషన్లో ప్రకటించబడిందిఇది ప్రపంచవ్యాప్తంగా ఏఐ సూపర్కంప్యూటింగ్ దేశాలలో భారత దేశాన్ని అగ్రస్థానంలో ఉంచింది సిస్టమ్ భారత ప్రభుత్వంచే ఏఐపై జాతీయ కార్యక్రమం కింద వ్యవస్థాపించబడిందిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టి కోణం మేరకు కృత్రిమ మేధస్సు అనేది అదరికీ చేరవవ్వాలి. అదే "అందరికీ ఏఐనినాదం. "మనం భారతదేశంలో కృత్రిమ మేధస్సును తయారు చేయాలి మరియు భారతదేశం కోసం కృత్రిమ మేధస్సుపని చేయాల్సిన అవసరం ఉందిఅని ప్రధాన మంత్రి మోడీ అన్నారు.  ఈ విజయంపై ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీకార్యదర్శి శ్రీ అల్కేష్ శర్మ మాట్లాడుతూ “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ యుగంలో అత్యంత ఆశాజనక సాంకేతికతభారతదేశం దాని భారీ డేటా లభ్యతబలమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ కారణంగా ఏఐ కోసం బలమైన పర్యావరణ వ్యవస్థ మరియు పోటీ ప్రయోజనాన్ని కలిగి ఉంది.  నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ఇమేజ్ ప్రాసెషన్ప్యాటర్న్ రికగ్నిషన్అగ్రికల్చర్మెడికల్ ఇమేజింగ్ఎడ్యుకేషన్హెల్త్ కేర్ఆడియో అసిస్టెన్స్రోబోటిక్స్ మరియు వ్యూహాత్మక రంగాలకు పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించి భారతదేశం అప్లైడ్ ఏఐలో పని చేస్తోంది. ” అని అన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సమాజం మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క అత్యంత ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి పౌరులు మరియు సంస్థలకు అధికారం ఇవ్వడానికి భారతదేశం ఏఐ సాంకేతికతను అనుసరిస్తుందని ఆయన తెలిపారుఎన్ఈజీడీ సీఈఓ, అధ్యక్షుడు, మైటీ అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ “200 AI పెటాఫ్లాప్స్ మిక్స్డ్ ప్రెసిషన్ పీక్ కంప్యూట్ కెపాసిటీకి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీఓసీఏఐ రీసెర్చ్ అనలిటిక్స్ అండ్ నాలెడ్జ్ డిస్సెమినేషన్ ప్లాట్ఫారమునకు (ఐరావత్ప్రస్తుతం మైటీ ద్వారా నిధులు సమకూరుస్తుంది. సీడీఏసీ పుణెలో దీనిని అందుబాటులోకి తెచ్చింది.

 

200 ఏఐ పెటాఫ్లాప్ యొక్క ఐరావత్ పీఓసీపరమ్ సిద్ధితో అనుసంధానించబడింది - 210 ఏఐ పెటాఫ్లాప్స్ యొక్క ఏఐ మొత్తం 410 ఏఐ పెటాఫ్లాప్స్ మిశ్రమ ఖచ్చితత్వం మరియు 8.5 పెటాఫ్లాప్స్ (ఆర్ మ్యాక్స్max) డబుల్ ప్రెసిషన్ యొక్క స్థిరమైన గణన సామర్థ్యాన్ని మొత్తం గరిష్ట గణనను అందిస్తుందిగరిష్ట గణన సామర్థ్యం (డబుల్ ప్రెసిషన్రిపీక్) 13 పెటాఫ్లాప్స్దేశం యొక్క సామాజిక-ఆర్థిక వృద్ధికి దోహదపడే సామాన్య ప్రజల సంక్షేమానికి సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సును ప్రారంభించాలన్న దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికి అనుగుణంగానే ఐరావత్ ఉందని  ఆయన అన్నారుప్రస్తుత ఏఐ గణన అవసరాలను తీర్చడానికి ఐరావత్ని 1,000 ఏఐ పెటాఫ్లాప్స్ మిక్స్డ్ ప్రెసిషన్ కంప్యూట్ కెపాసిటీకి స్కేలింగ్ చేయడానికి మైటీ ఇప్పటికే రోడ్మ్యాప్ని రూపొందించిందిమైటీ అడిషనల్ సెక్రటరీ శ్రీ భువనేష్ కుమార్ మాట్లాడుతూ, “సీ-డీఏసీ ప్రారంభం నుండి హెచ్.పి.సి మరియు ఏఐ లలో అగ్రగామిగా ఉంది. టాప్ 500 జాబితాలో  ప్రవేశం సీ-డీఏసీలో కిరీటంలో మరో కలికుతురాయిగా నిలిచింది.  సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఇటువంటి పెద్ద సూపర్కంప్యూటింగ్ సిస్టమ్ అమలుకు మంత్రిత్వ శాఖ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తోందిసీ-డీఏసీ అటువంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలను భారతీయ సమాజానికి నామమాత్రపు ఖర్చుతో సులభంగా యాక్సెస్ చేయగలదు.  అని వివరించారు.  కవితా భాటియాశాస్త్రవేత్త – జీ మరియు జీసీ (ఎమర్జింగ్ టెక్నాలజీస్),  మైటీ  మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా, 'ఐరావత్అకాడెమియారీసెర్చ్ ల్యాబ్లుసైంటిఫిక్ కమ్యూనిటీపరిశ్రమ మరియు స్టార్ట్-అప్లకు సాధికారత చేకూరుస్తుందిస్వదేశీ ఏఐ ప్రారంభించబడిన ఉత్పత్తులు/పరిష్కారాలను అభివృద్ధి చేయడం ప్రత్యేకించి భారతదేశ నిర్దిష్ట గ్రాండ్ ఛాలెంజ్ సంక్లిష్ట నిజ జీవిత సమస్యలను పరిష్కరించడానికి ఇది తోడ్పడుతుంది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఐ (ఎన్పీఏఐ)పై జాతీయ కార్యక్రమం కింద ఊహించిన విజన్ని సాధించడానికి వీలు కల్పిస్తుంది. కార్యక్రమంలో సునీతా వర్మసైంటిస్ట్ - జీ మరియు జీసీ (ఎలక్ట్రానిక్స్ఐటీఏఐ & ఈటీడిజిటల్ భాషిణిలో ఆర్&డీమాట్లాడుతూ "సూపర్కంప్యూటింగ్ అనేది సీ-డీఏసీ యొక్క ప్రధాన బలంగత మూడున్నర దశాబ్దాలుగా జీ-డీఏసీ సూపర్కంప్యూటింగ్ మరియు ఏఐలో ఆర్&డీని నిర్వహిస్తోందిభారతీయ వైజ్ఞానిక మరియు పరిశోధనా సంఘం కోసం ఎన్ఎస్ఎం కింద సూపర్ కంప్యూటర్లను అమలు చేయడానికి మైటీ సీ-డీఏసీకి అప్పగించిందిప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండటానికి మేము స్థిరమైన ప్రయత్నాలు చేస్తున్నాముసీ-డీఏసీ పుణేలో వ్యవస్థాపించబడిన సిస్టమ్ ప్రభుత్వం యొక్క డిజిటల్ ఇండియా భాషిణి కార్యక్రమానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

 ఫీట్పై సి-డాక్ డైరెక్టర్ జనరల్ శ్రీ  మగేష్ మాట్లాడుతూ “ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్ ఇది అన్ని సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్సలెన్స్లను కలిపే ఉమ్మడి గణన క్లౌడ్ ప్లాట్ఫామ్గా పని చేసేలా స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రూపొందించబడిందిఏఐ ద్వార ట్రాన్స్ఫర్మేషనల్ ఏఐఅకడమిక్రీసెర్చ్ ల్యాబ్స్సైంటిఫిక్ కమ్యూనిటీఇండస్ట్రీ మరియు స్టార్ట్-అప్ కోసం ఇండియన్ సెంటర్స్కు ఉపయుక్తంగా ఉంటుంది.  దేశంలోని ఏఐ డొమైన్‌లలో పని చేస్తున్న ఆన్-బోర్డింగ్ స్టార్టప్‌లు మరియు ఎంఎస్ఎంఈల ప్రక్రియను మేము ప్రారంభించాము. పూణేలోని సీ-డీఏసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ అషీత్ కుమార్ నాథ్ నేతృత్వంలోని సీ-డీఏసీ, పూణే విభాగంలో ఈ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేయడం మరియు టాప్ 500 జాబితాకు ఎంపిక కావడం ద్వారా భారతదేశం గర్వపడేలా చేసి బృందం అద్భుత కృషికి ఆయన  అభినందనలు తెలిపారు.

*****



(Release ID: 1927144) Visitor Counter : 306


Read this release in: English , Urdu , Hindi , Marathi