ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

209.67 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.99 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 99,879

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 11,539

ప్రస్తుత రికవరీ రేటు 98.59%

వారపు పాజిటివిటీ రేటు 3.88%

Posted On: 21 AUG 2022 9:24AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 209.67 కోట్ల ( 2,09,67,06,895 ) డోసులను అధిగమించింది. 2,79,10,768 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.99 కోట్లకు పైగా ( 3,99,63,095 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,13,482

రెండో డోసు

1,01,01,213

ముందు జాగ్రత్త డోసు

66,28,428

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,33,548

రెండో డోసు

1,76,89,337

ముందు జాగ్రత్త డోసు

1,28,87,268

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,99,63,095

రెండో డోసు

2,95,41,164

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,15,49,637

రెండో డోసు

5,19,65,784

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,02,29,308

రెండో డోసు

51,17,12,861

ముందు జాగ్రత్త డోసు

4,88,63,304

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,38,32,371

రెండో డోసు

19,59,76,277

ముందు జాగ్రత్త డోసు

2,88,06,009

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,75,36,219

రెండో డోసు

12,24,87,720

ముందు జాగ్రత్త డోసు

3,80,89,870

ముందు జాగ్రత్త డోసులు

13,52,74,879

మొత్తం డోసులు

2,09,67,06,895

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 99,879. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.23 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002QXJO.jpg

భారతదేశ రికవరీ రేటు 98.59 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 12,783 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,37,12,218 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003P452.jpg

 

గత 24 గంటల్లో 11,539 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004FJQ3.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 3,07,680 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.24 కోట్లకు పైగా ( 88,24,95,963 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.88 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.75 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005CWNB.jpg

 

****



(Release ID: 1853422) Visitor Counter : 128