వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021-22 లో 443.49 ఎల్ఎంటీ వరిని సేకరణ (26.12.2021 వరకు)


పంజాబ్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 18685532 ఎంటీల వరి సేకరణ

47.03 లక్షల మంది రైతులకు ప్రయోజనం

కనీస మద్దతు ధరగా 86,924.46 కోట్లు చెల్లింపు

Posted On: 27 DEC 2021 4:29PM by PIB Hyderabad

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్  2021-22 లో రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి వారి నుంచి  వరి సేకరణ సజావుగా సాగుతోంది.  గత సంవత్సరాలలో అమలు చేసిన విధంగా ఈ ఏడాది కూడా కార్యక్రమం అమలు జరుగుతున్నది. 

రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అయిన    ఆంధ్ర ప్రదేశ్తెలంగాణబీహార్చండీగఢ్ఛత్తీస్‌గఢ్గుజరాత్హర్యానాహిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్జమ్మూకాశ్మీర్,  కేరళ మధ్యప్రదేశ్మహారాష్ట్రఒడిశాపంజాబ్తమిళనాడుఉత్తరప్రదేశ్ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్లలో  26.12.2021 వరకు  2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 443.49 ఎల్ఎంటీల  వరి సేకరణ జరిగింది. 

దీనివల్ల ఇప్పటి వరకు దాదాపు 47.03 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. కనీస మద్దతు ధరగా  వీరికి   86,924.46 కోట్ల రూపాయలు అందుతాయి .

 

 27.12.2021 నాటికి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో  వరి సేకరణ

రాష్ట్రం/యూటీ 

వరి సేకరణ పరిమాణం (ఎంటీ లు)

లబ్ది పొందిన రైతుల సంఖ్య

ఎం ఎస్ పి  విలువ (రూ. కోట్లలో)

 
 

ఆంధ్ర ప్రదేశ్

767587

98972

1504.47

 

తెలంగాణ

5288206

784368

10364.88

 

బీహార్

703394

89748

1378.65

 

చండీగఢ్

27286

1781

53.48

 

ఛతీస్‌గఢ్

4720020

1246022

9251.24

 

గుజరాత్

68501

14809

134.26

 

హర్యానా

5530596

310083

10839.97

 

హిమాచల్ ప్రదేశ్

27628

5851

54.15

 

జార్ఖండ్

13474

2728

26.41

 

జమ్మూ  కాశ్మీర్

37919

8133

74.32

 

కేరళ

175641

     

 

***



(Release ID: 1785664) Visitor Counter : 154