ప్రధాన మంత్రి కార్యాలయం
రక్షా బంధన్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి
Posted On:
22 AUG 2021 8:18AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభప్రదమైన రక్షా బంధన్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు, ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,
"రక్షాబంధన్ పండుగ శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేక శుభాకాంక్షలు." అని పేర్కొన్నారు.
*****
***
DS/SH
(Release ID: 1748069)
Visitor Counter : 220
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam