సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

దివ్యాంగుల సాధికార‌త శాఖ‌ను సంద‌ర్శించిన‌ కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త శాఖ మంత్రి


శాఖ నిర్వ‌హ‌ణ‌లోని ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు ప‌ర‌చాల‌ని అధికారుల‌ను ఆదేశించిన డాక్ట‌ర్ వీరేంద్ర కుమార్

Posted On: 29 JUL 2021 8:42PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయంసాధికార శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ గురువారం ధ్యాహ్నం న్యూఢిల్లీలోని పండిట్ దీన్ యాళ్ ఉపాధ్యాయ అంత్యోద లో ఉన్న దివ్యాంగుల సాధికార శాఖ కార్యాలయాన్ని సందర్శించారు.

 సందర్భంగా మంత్రి శాఖ ఉద్యోగులతో సంభాషించడంతో పాటు అందుబాటులో ఉన్న అధికారులతో విస్తృతంగా ర్చలు రిపారు.

దివ్యాంగుల కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కాలుకార్యక్రమాలు ర్థవంతంగా అమలు చాలని డాక్టర్ కుమార్ ఆదేశించారుకేంద్రమంత్రిగా బాధ్యలు స్వీకరించిన ర్వాత డాక్టర్ కుమార్ తొలి సందర్శ ఇది.

***


(Release ID: 1740573)
Read this release in: English , Hindi , Punjabi