ప్రధాన మంత్రి కార్యాలయం

బసంత్ పంచమి మరియు సరస్వతి పూజ ల సందర్భం లో దేశ ప్రజల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 30 JAN 2020 10:17AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల కు బసంత్ పంచమి మరియు సరస్వతి పూజ ల సందర్భం లో తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ట్విటర్ లో వ్రాసిన ఒక సందేశం లో ‘‘సంతోషం మరియు పున:ప్రారంభాల పండుగ రోజు అయిన బసంత్ పంచమి ని పురస్కరించుకొని నేను నా యొక్క ఆప్యాయమైనటువంటి శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.

 

‘‘జ్ఞానాని కి సంబంధించిన దివ్య మాత అయినటువంటి సరస్వతీ దేవి మన అందరికీ జ్ఞానాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1601173) Visitor Counter : 112