ప్రధాన మంత్రి కార్యాలయం

చేటీ చండ్‌ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 19 MAR 2018 10:01AM by PIB Hyderabad

చేటీ చండ్‌ ను పురస్కరించుకొని ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  అభినంద‌న‌లు తెలిపారు.
 
‘‘మంగళ‌ప్ర‌ద‌మైన చేటీ చండ్ నాడు సింధీ స‌ముదాయానికి ఇవే నా శుభాకాంక్ష‌లు.  భ‌గ‌వాన్ ఝూలేలాల్ యొక్క ప‌విత్ర‌మైన ఆశీర్వాదాలు మ‌న పై వ‌ర్షించును గాక;  మ‌రి రానున్న సంవ‌త్స‌రం సంతోషభరితం అగుగాక’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.
 
***



(Release ID: 1525189) Visitor Counter : 102