ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎమ్ఒ మ‌రియు ఎస్‌పిజి ల అధికారుల‌తో భేటీ అయిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 02 JAN 2018 6:20PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  ఈ రోజు లోక్ క‌ళ్యాణ్ మార్గ్‌ లో పిఎమ్ఒ  అధికారుల‌ను మ‌రియు ఎస్‌పిజి సిబ్బందిని క‌లుసుకొన్నారు;  వారికి కొత్త సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు ఇచ్చిపుచ్చుకొన్నారు.  ఈ ఆత్మీయ స‌మావేశంలో 1000 మందికి పైగా పాల్గొన్నారు.  వారు చేస్తున్న‌టు వంటి మంచి ప‌నిని ప్ర‌ధాన మంత్రి మెచ్చుకొన్నారు.  రానున్న కాలంలో సైతం వారు వారి ప్ర‌య‌త్నాల‌ను ఇదే మాదిరిగా కొన‌సాగించాలంటూ ప్ర‌ధాన మంత్రి వారిని ఉత్సాహ‌ప‌రచారు.

***



(Release ID: 1515170) Visitor Counter : 154


Read this release in: English , Kannada