ప్రధాన మంత్రి కార్యాలయం

మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన ప్ర‌ధాని

Posted On: 19 NOV 2017 11:24AM by PIB Hyderabad

మాజీ ప్ర‌ధాని శ్రీ‌మ‌తి ఇందిరా గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు.
“మాజీ ప్ర‌ధాని శ్రీ‌మతి ఇందిరాగాంధీకి  ఆమె జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు” అని ప్ర‌ధాని అన్నారు.

 



(Release ID: 1510190) Visitor Counter : 102


Read this release in: English , Tamil , Kannada