సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

త్రిభువన్ కోపరేటివ్ యూనివర్సిటీ (టీఎస్‌యూ)లో కొత్త కోర్సులు

प्रविष्टि तिथि: 12 AUG 2026 5:14PM by PIB Hyderabad

2025-26 విద్యా సంవత్సరానికి మూడు కొత్త ఎంబీఏ కోర్సులను విశ్వవిద్యాలయం ప్రారంభించింది.

  1. ఎంబీఏ ఇన్ కోపరేటివ్ మేనేజ్‌మెంట్

  2. ఎంబీఏ ఇన్ కోపరేటివ్ బ్యాంకింగ్ఫైనాన్స్

  3. ఎంబీఏ ఇన్ అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్

సహకార సంఘాల వృత్తిపరమైన నిర్వహణకు అయిదు సర్టిఫికెట్ కోర్సులను కూడా విశ్వవిద్యాయం రూపొందించిందిఈ సర్టిఫికెట్ కోర్సుల పేర్లు:

  1. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్ ఫర్ సెక్రటరీస్ అండ్ స్టాఫ్ ఆఫ్ పీఏసీఎస్ (ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ).

  2. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్ ఫర్ సెక్రటరీస్ అండ్ స్టాఫ్ ఆఫ్ ప్రైమరీ ఫిషరీస్ కోపరేటివ్స్.

  3. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్ ఫర్ సెక్రటరీస్ అండ్ స్టాఫ్ ఆఫ్ డెయిరీ కోఆపరేటివ్ సొసైటీస్.

  4. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ఫర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బీఓడీలుఆఫ్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ కోపరేటివ్ బ్యాంక్స్ (డీసీసీబీలు).

  5. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఫర్ కోపరేటివ్ బ్యాంక్స్.

ఈ కోర్సులు పీఏసీఎస్మత్స్యకార సహకార సంస్థలుపాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలుడీసీసీబీలకు అనుగుణంగా ఉంటాయి.

ఎంబీఏ కోర్సులు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవగా… సర్టిఫికెట్ కోర్సులు 2026-27 విద్యా సంవత్సరంలో ప్రారంభం అవుతాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా రాజ్యసభలో లిఖితపూర్వకంగా అందించారు.

 

****


(रिलीज़ आईडी: 2298848) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati