ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తిరు కె. కామరాజ్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 15 JUL 2026 12:20PM by PIB Hyderabad

తిరు కెకామరాజ్ జయంతి సందర్బంగా.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారుదేశ స్వాతంత్ర్యోద్యమ దిగ్గజంగాదేశ వికాసం కోసం జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ ప్రజా నాయకుడిగా ఆయన సేవలను శ్రీ మోదీ స్మరించుకున్నారువిద్యసమ్మిళిత అభివృద్ధిబడుగు వర్గాల సంక్షేమం పట్ల తిరు కెకామరాజ్ అచంచల నిబద్ధత భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

తిరు కెకామరాజ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిభారత స్వాతంత్ర్యోద్యమంలో ఆయనో దిగ్గజందేశ వికాసం కోసం జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ ప్రజా నాయకుడువిద్యసమ్మిళిత అభివృద్ధిబడుగు వర్గాల సంక్షేమం వంటి అంశాల్లో ఆయన అచంచల నిబద్ధత భావి తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2284790) సందర్శకుల సూచీ సంఖ్య : : 48