ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గుజరాత్‌ గవర్నర్‌ సమావేశం

प्रविष्टि तिथि: 25 JUN 2026 10:50PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ ఇవాళ సమావేశమయ్యారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నర్ శ్రీ దేవవ్రత్‌ ఇవాళ సమావేశమయ్యారు” అని పేర్కొంది.pic.twitter.com/xlbqHwHqBf

-      పీఎంఓ ఇండియా, (@PMOIndia) 2026 జూన్‌ 25.

 


(रिलीज़ आईडी: 2278179) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam