ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో గుజరాత్ గవర్నర్ సమావేశం
प्रविष्टि तिथि:
25 JUN 2026 10:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ ఇవాళ సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నర్ శ్రీ దేవవ్రత్ ఇవాళ సమావేశమయ్యారు” అని పేర్కొంది.pic.twitter.com/xlbqHwHqBf
- పీఎంఓ ఇండియా, (@PMOIndia) 2026 జూన్ 25.
(रिलीज़ आईडी: 2278179)
आगंतुक पटल : 45
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam