ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఢిల్లీ ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 21 MAR 2026 4:28PM by PIB Hyderabad

ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.’’


(రిలీజ్ ఐడి: 2243460) సందర్శకుల సూచీ సంఖ్య : : 24