ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 05 JAN 2026 1:28PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పీఎంఓ ఇండియా హ్యాండిల్ ఇలా పేర్కొంది:

"ప్రధానమంత్రి @narendramodiని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @myogiadityanath కలిశారు.

@CMOfficeUP”

 

(రిలీజ్ ఐడి: 2211543) సందర్శకుల సూచీ సంఖ్య : : 55