చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 08 AUG 2025 6:47PM by PIB Hyderabad

 భారత రాజ్యాంగం అందించిన అధికారాన్ని ఉపయోగించి భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన అనంతరం హైకోర్టుల్లో దిగువ పేర్కొన్న న్యాయమూర్తులు/అదనపు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించారు.

క్రమసంఖ్య

పేరు

వివరాలు

  1.  

శ్రీ జస్టిస్ హరినాథ్ నూనెపల్లిఅదనపు న్యాయమూర్తి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు

  1.  

శ్రీమతి జస్టిస్ కిరణ్మయి మండవ కిరణ్మయి కనపర్తిఅదనపు న్యాయమూర్తి

  1.  

శ్రీమతి జస్టిస్ సుమతి జగడంఅదనపు న్యాయమూర్తి

  1.  

శ్రీ జస్టిస్ న్యాపతి విజయ్అదనపు న్యాయమూర్తి

  1.  

శ్రీ జస్టిస్ పార్థ సారథి సేన్అదనపు న్యాయమూర్తి

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు

  1.  

శ్రీ జస్టిస్ అపూర్బ సిన్హా రేఅదనపు న్యాయమూర్తి

  1.  

శ్రీ విమల్ కుమార్ యాదవ్జ్యుడీషియల్ అధికారి

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు

  1.  

శ్రీ జస్టిస్ రవీంద్ర కుమార్ అగర్వాల్అదనపు న్యాయమూర్తి

చత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు

  1.  

జస్టిస్ గురుసిద్దయ్య బసవరాజఅదనపు న్యాయమూర్తి

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు

  1.  

శ్రీ జస్టిస్ బిస్వరూప్ చౌదరిఅదనపు న్యాయమూర్తి

31.08.2025 నుంచి అమల్లోకి వచ్చేలా ఏడాది కాలానికి గాను కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులాయ్యారు.

  1.  

శ్రీ జస్టిస్ ప్రసేన్‌జిత్ బిశ్వాస్అదనపు న్యాయమూర్తి

  1.  

శ్రీ జస్టిస్ ఉదయ్ కుమార్అదనపు న్యాయమూర్తి

  1.  

శ్రీ జస్టిస్ అజయ్ కుమార్ గుప్తఅదనపు న్యాయమూర్తి

  1.  

శ్రీ జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యఅదనపు న్యాయమూర్తి

  1.  

శ్రీ జస్టిస్ పార్థ సారథి ఛటర్జీఅదనపు న్యాయమూర్తి

  1.  

శ్రీ జస్టిస్ మహమ్మద్ షబ్బార్ రష్దిఅదనపు న్యాయమూర్తి

 

*** 


(రిలీజ్ ఐడి: 2154502) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali