ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో సమావేశమైన గోవా ముఖ్యమంత్రి
प्रविष्टि तिथि:
23 JAN 2025 2:48PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈరోజు సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం హ్యాండిల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:
‘‘గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ (@DrPramodPSawant) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.
@goacm”
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2095460)
आगंतुक पटल : 51
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam