ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 15 OCT 2024 10:05AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. 

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.

“ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని సాధించడంలో ఆయన దార్శనికత, ఆలోచనలు దేశానికి ఎంతగానో ఉపయోగపడతాయి.”

 

 

***

MJPS/TS



(Release ID: 2065118) Visitor Counter : 14