ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన గుజరాత్ ముఖ్యమంత్రి

Posted On: 08 OCT 2024 2:07PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈరోజు కలిశారు.

 ‘‘గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈ  రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

 

 

***

MJPS/TS



(Release ID: 2063136) Visitor Counter : 25