ప్రధాన మంత్రి కార్యాలయం

నవసంవత్సర్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 22 MAR 2023 11:01AM by PIB Hyderabad

నవ సంవత్సర్ సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుబాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నవ సంవత్సర్ సందర్భం లో దేశప్రజల కు ఇవే అనంత శుభకామనలు.’’

 

 

***

DS/TS



(Release ID: 1909460) Visitor Counter : 118