ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ లజూడో లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు సుశీలా దేవీ లిక్ మాబామ్ గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 AUG 2022 10:45PM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల జూడో లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు సుశీలా దేవి లిక్ మాబామ్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

 

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘సుశీల దేవీ లిక్ మాబామ్ గారి అసాధారణమైనటువంటి ఆట తీరు ఉత్సాహాన్ని కలిగించేది గా ఉంది. రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు ఆమె కు ఇవే అభినందన లు. ఆమె ప్రశంసాయోగ్యమైనటువంటి నైపుణ్యాన్ని మరియు దృఢత్వాన్ని చాటారు. ఆమె భావి ప్రయత్నాల లో సైతం రాణించాలి అని కోరుకొంటూ ఆమె కు ఇవే నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 



(Release ID: 1847342) Visitor Counter : 130