ప్రధాన మంత్రి కార్యాలయం

అమరువీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

Posted On: 23 MAR 2020 9:40AM by PIB Hyderabad

అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భగత్‌ సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు త్రయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా సందేశమిచ్చారు. “వారి అనితర త్యాగానికి రుణపడి ఉన్న దేశం కృతజ్ఞతాపూర్వకంగా వారిని సదా స్మరించుకుంటూనే ఉంటుంది... జైహింద్‌!” అని అందులో పేర్కొన్నారు.

***
 



(Release ID: 1607968) Visitor Counter : 134