ప్రధాన మంత్రి కార్యాలయం
అమరువీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రద్ధాంజలి
Posted On:
23 MAR 2020 9:40AM by PIB Hyderabad
అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు త్రయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చారు. “వారి అనితర త్యాగానికి రుణపడి ఉన్న దేశం కృతజ్ఞతాపూర్వకంగా వారిని సదా స్మరించుకుంటూనే ఉంటుంది... జైహింద్!” అని అందులో పేర్కొన్నారు.
***
(Release ID: 1607968)
Visitor Counter : 134
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam