ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ని ఎఐఐఎమ్ఎస్ లో కలుసుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
11 JUN 2018 9:32PM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ లో ఈ రోజు కలుసుకొన్నారు.
శ్రీ వాజ్పేయీ కుటుంబ సభ్యులతో ప్రధాన మంత్రి సంభాషించారు. అలాగే వైద్యులతో కూడా ఆయన మాట్లాడి శ్రీ వాజ్పేయీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు.
శ్రీ నరేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ లో దాదాపు 50 నిమిషాల సేపు ఉన్నారు.
***
(Release ID: 1535091)
Visitor Counter : 171