ప్రధాన మంత్రి కార్యాలయం

పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ని ఎఐఐఎమ్ఎస్ లో కలుసుకొన్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 11 JUN 2018 9:32PM by PIB Hyderabad

పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ లో ఈ రోజు కలుసుకొన్నారు.

శ్రీ వాజ్‌పేయీ కుటుంబ స‌భ్యుల‌తో ప్ర‌ధాన మంత్రి సంభాషించారు.  అలాగే  వైద్యుల‌తో కూడా ఆయన మాట్లాడి శ్రీ వాజ్‌పేయీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు.  

శ్రీ న‌రేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ లో దాదాపు 50 నిమిషాల సేపు ఉన్నారు.


***



(Release ID: 1535091) Visitor Counter : 171