PIB Headquarters

అంత‌ర్జాతీయ బీమా స‌మావేశం

Posted On: 09 FEB 2018 6:42PM by PIB Hyderabad

బీమా నియంత్ర‌ణ అభివృద్ధి సాధికార సంస్థ (ఐఆర్‌డిఎఐ) హైదరాబాద్ లో అంత‌ర్జాతీయ బీమా స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నుంది.  ద‌క్షిణాసియా ప్రాంతానికి చెందిన 400 నుండి 500 మంది   బీమా సూప‌ర్‌వైజ‌ర్లుబ్రోక‌ర్లు ఈ స‌మావేశంలో పాల్గొంటారు.  బీమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లు అంశాల‌ను ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. 

 

ఉప రాష్ట్రప‌తి శ్రీ ఎం. వెంక‌య్య నాయుడు ఈ సమావేశంలో ఫిబ్ర‌వ‌రి 112018న ముగింపు ఉప‌న్యాసం చేస్తారు.  గ‌చ్చిబౌలి లో ఐఆర్‌డిఎఐ నిర్మించిన నూత‌న భ‌వ‌నాన్ని ఆయ‌న జాతికి అంకితం చేస్తారు. 

****


(Release ID: 1520161)
Read this release in: English