ప్రధాన మంత్రి కార్యాలయం
ఛఠ్ పూజ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
25 OCT 2017 4:10PM by PIB Hyderabad
ఛఠ్ పూజ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఛఠ్ పూజ నాడు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
(Release ID: 1507146)